RVM | దేశంలో ఇప్పటికే వినియోగంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) పనితీరు, విశ్వసనీయతపై సాధారణ పౌరులే కాదు మేధావులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం, రిమోట్ ఓటింగ్ ప్రతిపాదనపై ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించాయి. రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీల నేతలతో గు
రిమోట్ ఓటింగ్ విధానాన్ని పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నట్టు బీఆర్ఎస్ నాయకుడు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టంచేశారు.