ఢిల్లీ, మే 29: దేశంలో రోజుకు 3లక్షల50వేల రెమ్డెసివిర్ వయల్స్ ఉత్పత్తి అవుతున్నాయని కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించారు. 2021 ఏప్రిల్ 11వ తేదీనాటికి దేశంలో రోజుకి కేవలం 33,000 రెమ్�
భోపాల్: కరోనా రోగులకు అత్యవసర సమయాల్లో ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ ఘటన జరిగింది. స�
ప్రభుత్వ దవాఖాన సిబ్బంది అరెస్టు | ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూర్ ప్రభుత్వ దవాఖాన కేంద్రంగా జరుగుతున్న రెమిడెసివిర్ ఇంజెక్షన్ల అక్రమ దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
రెమ్డెసివిర్ ఇంజక్షన్ను బ్లాక్లో విక్రయిస్తున్న ముగ్గురు యువకులను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రెండు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డ�
కేపీహెచ్బీ కాలనీ/ఉప్పల్, మే 6 : ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుని అధిక ధరలకు రెమ్డెసివిర్ ఇంజక్షన్ను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను కేపీహెచ్బీ కాలనీ పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు. సీఐ లక
ముగ్గురు ప్రభుత్వ దవాఖాన సిబ్బంది అరెస్టు | కొవిడ్ రోగులకు వినియోగించాల్సిన రెమిడెసివిర్ ఇంజక్షన్లను పక్కదారి పట్టించి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు పభుత్వ దవాఖాన సిబ్బందిని బుధవారం ఖమ్మం టా�
రెమిడెసివిర్ ఇంజక్షన్ల పట్టివేత | ఆర్టీసీ బస్సులో అక్రమంగా తరలిస్తున్న రెమిడెసివిర్ ఇంజక్షన్లను రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టు వద్ద ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.