హిందూ సమాజంలోని అనైక్యతను, పేదరికాన్ని ఆసరాగా చేసుకుని మతమార్పిడులకు పాల్పడుతున్న విదేశీ శక్తుల పట్ల హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలని విశ్వహిందూ పరిషత్ అఖిలభారత గో సేవ సహ ప్రముఖ్ ఆకారపు కేశవ్ జీ అన్నార�
Chhangur Baba: జమాలుద్దిన్ అలియాస్ చంగూర్ బాబాపై .. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. అక్రమంగా మత మార్పిడులకు పాల్పడినట్లు చంగూర్ బాబాపై ఆరోపణలు ఉన్నాయి. అతనికి చెందిన 40 బ్యాంకు అకౌంట్ల
ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు)కు కేంద్ర హోం శాఖ గట్టి హెచ్చరికలు పంపింది. అభివృద్ధి వ్యతిరేక కార్యకలాపాలు, మత మార్పిడులకు పాల్పడితే విదేశీ విరాళాల క్రమబద్ధీకరణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) రిజిస్ట్రేషన్ను రద�
మతమార్పిళ్ల విషయంలో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మతమార్పిడి జరిగే మతపరమైన సమ్మేళనాలను వెంటనే ఆపకుంటే దేశంలోని మెజారిటీ జనాభా ఏదో ఒక రోజు మైనారిటీలుగా మారిపోతారని ఆందోళన వ్యక్తంచేసింది.
ఆ పేద ప్రజలు దీపావళి రోజున దేవుడికి పూజలు చేయడాన్ని క్రైస్తవ మతానికి చెందిన వారు అడ్డుకున్నారు. మతం మారిన తర్వాత మళ్లీ పూజలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.