జగిత్యాల అర్బన్ మండలం దరూర్ గ్రామానికి చెందిన ఆనెగాళ్ల కిష్టమ్మ (75) అనే వృద్ద్దురాలిని ఆమె కుమారుడు తిరుపతి, కోడలు పద్మ 15 రోజుల కింద ఇంటినుంచి గెంటివేయగా భిక్షాటనతో జీవిస్తున్నానని జిల్లా సంక్షేమ అధికార�
వందల ఏండ్లుగా పరమత సహనానికి ప్రతీకగా నిలిచిన హైదరాబాద్ నగరం మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. దారి తప్పిన ఓ వ్యక్తి మసీదుకు చేరుకుంటే.. ముస్లిం పెద్దలు చేరదీసి, చికిత్స చేయించి, బంధువులకు సమాచారం అందించ�
భగవంతుడు ఎప్పుడూ దయామయుడే. భక్తులపై ఆయనకు ప్రేమ మాత్రమే ఉంటుంది. భక్తులు తప్పులు చేసినా పెద్దమనసుతో అనుగ్రహిస్తాడే కానీ, ఆగ్రహించడు. కానీ, భక్తులే తమ కోరికలు నెరవేరలేదని అప్పుడప్పుడు భగవంతుని తూలనాడుతూ
ఎల్లరు దేహధారులు- నరులు, ఇల్లు అనే మోహమయమైన చీకటి నూతిలో ద్రెళ్లక- మగ్గక, ‘మేము-మీరు, వీరు-వారు’ అన్న బుద్ధి భ్రమ వల్ల కలిగిన భేదభావాలతో ప్రవర్తిల్లక, ద్వైత భ్రాంతిని వీడి ‘ఈ విశాల విశ్వమంతా విష్ణు దేవుని ద�