పెళ్లి చేసుకుని వెంటనే పిల్లల్ని కనాలని యువతకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. ఎక్కువ మంది ఎంపీలు కావాలంటే ఎక్కువ జనాభా ఉండడమే ప్రధాన అర్హతగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
RS Praveen Kumar | ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలను కుదించి 15 జిల్లాలుగా పునర్విభజన చేస్తే(Redistribution of Districts) రాష్ట్రం అగ్నిగుండం మారుతుందని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ప్రభుత్వాన్ని హ�
అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణ వాయిదాపడింది. జమ్ముకశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు సంబంధించి దాఖలైన పిటిషన్లను గురు�