రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుకాసి నరేష్ (35) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన సుకాసి నరేష్కు భార్య
గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఇల్లు కూలగా.. తృటిలో ప్రాణాపాయం తప్పింది. వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన చింతల లక్ష్మీ-శంకరయ్య దంపతులు తమ ఇంట్లో నివాసం ఉంటున్నారు.