ఓమ్ల నాయక్ తండా కేంద్రంగా ఎర్రమట్టి తవ్వకాలు చేపడుతూ కొందరు ఖనిజ సంపదను కొల్లగోడుతున్నారు. పెద్దేముల్ మండల పరిధిలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో గల ఓమ్లా నాయక్ తండా సర్వే నంబర్ 449 ప్రభుత్వ భూమిలో తవ్�
Shamshabad | ఎర్రచందనం ఎలా ఖరీదైన వస్తువువో ఆదే స్థాయిలో ఎర్రమట్టి ఖరీదైనది కావడంతో వ్యాపారులకు కాసులు కురిపిస్తుంది. కొంతకాలం నుంచి ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్ భూముల్లో దర్జాగా ఎర్రమట్టి తవ్వకాలు చేస్తు అక్�
ప్రస్తుతం వ్యవసాయమంతా రసాయనాల మయమైంది. పొలాల్లో సారం లేక రైతులు రసాయన ఎరువులు అధికంగా వాడుతున్నారు. దీంతో భూమిలో సారం తగ్గిపోయి పంట దిగుబడులు అంతంతమాత్రంగానే ఉన్నాయి
ఒండ్రు మృత్తికలు -ఈ రకమైన నేలలు నదులు తీసుకువచ్చే ప్రవాహం వల్ల ఏర్పడుతాయి. -ఇవి రాష్ట్ర నికర సాగుభూమిలో 20 శాతం, దేశ నికర సాగు భూమిలో 23.4 శాతం ఉన్నాయి. లక్షణాలు : ఇవి నేలలన్నింటిలోకి అత్యంత సారవంతమైనవి. (వ్యవసాయ