Sabarimala Revenue: రికార్డు స్థాయిలో ఈసారి శబరిమల అయ్యప్ప స్వామికి ఆదాయం వచ్చింది. మండల పూజ దినాల్లో రూ.241 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు తెలిపారు. గత ఏడాది 222 కోట్ల ఆదాయ�
టీఎస్ ఆర్టీసీకి సంక్రాంతి పండుగ సందర్భంగా నడిపిన ప్రత్యేక బస్సులతో దండిగా ఆదాయం సమకూరింది. రీజియన్ పరిధిలో ఈ నెల 10వ తేదీ నుంచి ప్రయాణికుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. జూ�
ప్రజారవాణా సంస్థ ఆర్టీసీ నమ్మకానికి మారుపేరుగా నిలుస్తున్నది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ అందరి మన్నలు అందుకుంటూ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నది. అందుకు సిద్దిపేట ఆర్టీసీ ఒక
దేశంలోని అతిపెద్ద పాల బ్రాండ్ సంస్థ అముల్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.39,248 కోట్ల టర్నోవర్ కలిగి ఉంది. దాని మొత్తం గ్రూప్ వ్యాపారం రూ.53 వేల కోట్లు దాటింది. సంస్థ చరిత్రలో ఇప్పటివరకు ఇదే రికార్డు వ్యాపారం. మరోవైప�