జిల్లాలో రియల్ మాఫియా రెచ్చిపోతున్నది. కొంతమంది రిటైర్డ్ ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై నకిలీ ఓఆర్సీలు, తప్పుడు పత్రాలు సృష్టించి శివారు ప్రాంతాల్లో కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొడుతున్నది. జి�
రియల్ఎస్టేట్ మాఫియా కోసమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ �
Lawyer | ప్రభుత్వ భూములను అక్రమించిన వారికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన తనను రియల్ఎస్టేట్ మాఫీయా చంపేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని హైకోర్టు న్యాయవాది ఇనుముల సత్యనారాయణ