రియల్ ఎస్టేట్ వ్యాపారులు బరితెగిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను కబ్జా చేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన సంబంధిత శాఖ అధికారులు వారు ఇచ్చే మూమూళ్లు తీసుకుంటూ అటువైపు �
బెంగళూరు ఆధారిత క్రీడా మౌలిక సదుపాయాల కల్పన (స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్) స్టార్టప్ మిచెజో స్పోర్ట్స్ విస్తరణ బాట పట్టింది. ఇందులో భాగంగానే ఇకపై ఆయా రాష్ర్టాల్లో స్విమ్మింగ్ పూల్స్, పబ్లిక్ క�
హుస్నాబాద్ పట్టణ శివారులోని ఎల్లమ్మ చెరువు మత్తడి ప్రాంతంలోని యేనె రోజురోజుకు తరిగిపోతున్నది. పచ్చని చెట్లు, బండరాళ్లు, వన్య ప్రాణులకు నెలవైన యేనె ప్రాంతం మట్టి మాఫియా చేతుల్లో పడి ఉనికిని కోల్పోతున్�