మండలంలోని మేడిపల్లి గ్రామంలో గతంలో సేకరించిన ఫార్మాసిటీ భూముల్లో గురువారం రెవెన్యూ అధికారులు చేపట్టిన రీ సర్వేను రైతులు అడ్డుకున్నారు. కోర్టు స్టే ఉన్న భూముల జోలికి తాము వెళ్లమని చెప్పిన అధికారులు ఆ భ�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూములను అధికారులు బుధవారం నుంచి రీ సర్వే చేయనున్నారు.
మల్హర్: మండలంలోని తాడిచెర్ల జెన్ కో ఓపెన్కాస్టు ప్రాజెక్టు కు 500 మీటర్ల డేంజర్ జోన్లో ఉన్న గ్రామంలో సోమవారం నుంచి అధికారులు రీసర్వే ప్రారంభించారు. గతంలో డేంజర్ జోన్లో ఉన్న1300 ఇండ్లను సర్వే చేసినప్పటికీ
నేటి నుంచి హుజూరాబాద్లో రీ సర్వే దళిత కుటుంబాలన్నింటికీ ఈ పథకం అమలు కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ వెల్లడి కరీంనగర్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రత�