NEET UG 2026 : ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీ ఎయిర్పోర్టులో 45 నిమిషాలపాటు ఆగిపోయారు. దీనికి కారణం నీట్ యూజీ పరీక్ష. 1.15 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు మోదీ ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. 2.00 గంటల తర్వాతే అక�
NEET UG 2026 : దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూసిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ ఆదివారం (జూన్ 21) ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది వరకు అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు
NEET-UG 2026 : నీట్ 2026 పేపర్ లీకవ్వడంతో ఈ పరీక్షను ఎన్టీయే (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం మరోసారి నీట్ 2026 పరీక్షను ఈ నెల 22లోపు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ (Group-1 Prilims) పరీక్షను హైకోర్టు (High court) రద్దుచేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని (TSPSC) ఆదేశించింది.
మెయిన్ ఎగ్జామ్లో సాంకేతిక సమస్యలు సర్వర్ డౌన్తో పలు చోట్ల ఆలస్యంగా పరీక్ష విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): జేఈఈ మెయిన్ -1 పరీక్ష నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజె�
supreme court | నీట్ పరీక్ష సందర్భంగా ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్లు తారుమారైన ఇద్దరు విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించలేమని సుప్రీంకోర్టు (supreme court) స్పష్టం చేసింది.