విద్యుత్తు వినియోగదారులకు కాంగ్రెస్ సర్కారు ‘స్మార్ట్' షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రజలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించిన స్మార్ట్మీటర్లను రాష్ట్రంలో బిగించేందుకు కాంగ్రెస్ సర్కారు పచ్చజెండా ఊప�
రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్లో (ఆర్డీఎస్ఎస్) చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరినట్టు డిస్కంలు తెలిపాయని తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) వెల్లడించింది.
పాత విద్యుత్తు మీటర్ల స్థానంలో కొత్త స్మార్ట్మీటర్లను ఏర్పాటు చేసే విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. స్మార్ట్మీటర్లు ఏర్పాటు చేయించాలని విపక్ష రాష్ర్టాలపై బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ఒ