ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి అన్నారు. మంగళవారం చందంపేట మండలంలోని తెల్దేవర్పల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను ఆయన పరిశీలించి మాట్లాడ
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మరోసారి అధికారులపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఇటీవల అకారణంగా కరీంనగర్ కలెక్టర్పై సీరియస్ అయిన మంత్రి.. తాజాగా నల్లగొండ జిల్లా దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డిపై
తేమ శాతం ఎకువగా ఉన్న ధాన్యం తూకం వేయడం, నిర్ణీత తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని అలాగే ఉంచడం, అస్తవ్యస్తంగా రికార్డుల నిర్వహణ, ప్యాడీ క్లీనర్లను వినియోగించకపోవడం, ధాన్యం రవాణాలో జాప్యం చేయడంపై కలెక్టర్ ఇలా త్�