నూకల బియ్యం ఎగుమతిపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చిందని విదేశీ వాణిజ్య శాఖ డైరెక్టర్ జనరల్ ఓ నోటిఫికేషన్ ద్వారా తెలిపారు.
మంచిర్యాల జిల్లాలో రా రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా అధికారులు సానుకూల దృక్పథంలో పరిష్కరించాలని రా రైస్ మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుంత నాగరాజు కోరారు. మిల్లుల కెపాసిటీకి �
Rice Shortage | ‘దేశంలో బాయిల్డ్రైస్ (ఉప్పుడు బియ్యం) కన్నా రా రైస్ (పచ్చిబియ్యం) అవసరం ఎక్కువగా ఉన్నది. రా రైస్ ఇస్తేనే తీసుకుంటాం. లేదంటే మీ రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోలు చేయబోం’- ఇదీ కేంద్రం తరుచూ రాష్ర్టాని�
Telangana | రైతులకు అండగా నిలుస్తూ.. కేంద్ర నిర్ణయాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. తెలంగాణ ప్రభుత్వ డిమాండ్కు కేంద్రం దిగొచ్చింది. ఖరీఫ్ సీజన్(వానా కాలం పంట)�