మరింత సాధనతో పాటు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడితే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా తెలంగాణ రెజ్లర్లలో ఉందని ప్రముఖ భారత రెజ్లర్, ఒలంపిక్ పతక విజేత రవి కుమార్ దహియా అన్నారు.
టోక్యో ఒలంపిక్స్లో భారత రెజ్లర్ రవికుమార్ దహియా సిల్వర్ పతకం సాధించిన విషయం తెలిసిందే. హోరా హోరిగా సాగిన ఫైనల్ మ్యాచ్లో పోరాడి ఓడిన రవి.. రజతం సొంతం చేసుకున్నాడు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్
రజత పతకం కైవసం ఒలింపిక్స్ స్వర్ణం సాధించిన భారత తొలి రెజ్లర్గా చరిత్ర లిఖించాలనుకున్న రవి కుమార్ దహియా కల నెరవేరలేదు. పసిడి పోరులో ఓడిన ఈ హర్యానా యోధుడు రజత పతకంతో ఆకట్టుకున్నాడు. మరోవైపు స్వర్ణ ఆకాం�
ఒలింపిక్స్కు ఇండియా వెళ్లినప్పుడు అతని పేరు పెద్దగా వినిపించలేదు. పక్కాగా మెడల్ తీసుకొస్తాడన్న లిస్ట్లో రవికుమార్ దహియా ( Ravi Kumar Dahiya ) పేరు లేనే లేదు. కానీ అతడు ఎవరూ ఊహించని సంచలన విజయాన్ని స