మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం రావల్కోల్లోని 275.12 ఎకరాల భూ దందా రెవెన్యూ అధికారుల మెడ మీద కత్తిలా తయారైందా? తమ పని కానిచ్చేందుకు సర్కార్ పెద్దలు చేసిన ఒత్తిడి అధికారులను ఊపిరి సలుపనీయడం లే�
అధికారిక వ్యవహారాల్లో ఎవరు ఏ పని చేయాలనే దానిపై చట్టాలున్నాయి. అమలుకు నిబంధనలూ ఉన్నాయి. బ్యూరోక్రాట్లు ఏం చేయాలి? జ్యుడీషియరీ ఏం చేయాలి? అనే దానిపైనా రాజ్యాంగంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ, సర�
Ravalkole Lands | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రావల్కోల్ గ్రామ పరిధిలో జరిగిన 275 ఎకరాల భూ దందా మరో మలుపు తీసుకుంది. దీని వెనుక సర్కార్ పెద్దల భారీ స్కెచ్ ఉందనేందుకు మరిన్ని ఆధారాలు బయటపడుతున్నాయి.
Ravalkole Lands | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రావల్కోల్ గ్రామ పరిధిలోని సర్వేనంబరు 4-18, 20, 22, 25ల్లో 275.12 ఎకరాల భూమికి సంబంధించి ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన వార్తా కథనం సంచలనం సృష్టించింది.
Ravalkole Lands | మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర మండలం రావల్కోల్ గ్రామ పరిధిలోని సర్వేనంబరు 4-18, 20, 22, 25ల్లో 275.12 ఎకరాల భూ విస్తీర్ణానికి సంబంధించిన వివాదం దశాబ్దాలుగా కొనసాగుతున్నది. గతంలోని రెవెన్యూ అధికారులు నిబ�