యాదగిరిగుట్ట (Yadagirigutta) ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై లక్ష్మీనరసింహస్వామి వారిని ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ తూర్పు గోపురం ముందు చతుర్వేద పారాయణం నిర్వహించ�
లోకానికి వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడి పుట్టినరోజు సందర్భంగా రథసప్తమి (Rathasaptami) వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి సందర్భంగా తిరుమలతోపాటు శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి సూర్యదేశాలయాని
Rathasaptami | రథ సప్తమి వేడుకల సందర్భంగా తిరుమలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆలయాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో రథసప్తమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారిని దివ్య మనోహరంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు.