ఈ ఏడాది చివరలో జరిగే బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింల ఓట్లను దండుకోవాలనే కుటిల లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ''సౌగాత్ ఏ మోదీ'' పేరుతో 32 లక్షల మంది పేద ముస్లింలకు రంజాన్ తోఫాలను అందించే పథక
చీర, జాకెట్, పంజాబీడ్రెస్ మెటీరియల్, లాల్చి, పైజామా మెటీరియల్.. ఇవీ ఏటా ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే రంజాన్ తోఫా. పవిత్రమైన పండుగ సందర్భంగా నాటి బీఆర్ఎస్ సర్కాకు కానుకల కిట్ అందించేది.
రాష్ట్ర ప్రభుత్వం అందించే కల్యాణలక్ష్మి పథకం ఆడ బిడ్డలకు వరం లాంటిదని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భువనగిరి మున్సిపాలిటీ, మండలానికి చెందిన 124
ఐక్యతతోనే అన్ని రంగాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కులమతాలకతీతంగా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన�