Ramzan Celebrations | సిద్దిపేట జిల్లావ్యాప్తంగా ఇవాళ రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా నియోజకవర్గాలు, మండలాల్లో చిన్నాపెద్దా అంతా కలిసి ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. ఒకరినొకరు కులమతాలకు అతీతంగా అలింగనం చేసుకొని రంజ
ముస్లిం మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. రంజాన్ సందర్భంగా శనివారం పట్టణంలోని ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థ�
ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో ముస్లింలు పవిత్రంగా జరుపుకొనే రంజాన్ నెల చివరి రోజు ‘ఈద్- ఉల్-ఫితర్' సందర్భంగా రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్ష