వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగు, సాగునీటి కోసం చట్టసభల్లో, వీధుల్లో పోరాటాలు నిర్వహించి, శ్రీరాంసాగర్ రెండో దశ కాలువ నిర్మాణం ద్వారా తాగునీరు అందించేందుకు కృషిచేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భ�
శ్రీరామ్సాగర్ సాగునీటి ప్రాజెక్టు రెండో దశకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, ఏఐకేఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడు వల్లెపు
మాజీమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి దామోదర్రెడ్డి మరణించి పక్షం రోజులు గడవకముందే పార్టీలో పట్టు కోసం రెండు వర్గాలు రచ్చకెక్కుతున్నాయి. సూర్యాపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కోసం �