గతంలో నాలుగు దేశాల టీ20 టోర్నీ నిర్వహించాలని పట్టుబట్టి సభ్య దేశాల ముందు నవ్వులపాలైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరో కొత్తరాగం అందుకుంది. ఇప్పుడు అదే ప్రతిపానదలో కాస్త మార్పులు చేసి ముక్కోణపు టోర�
IND vs PAK | క్రికెట్ ప్రపంచంలో అత్యంత హీట్ పెంచే మ్యాచ్లు భారత్-పాక్ మధ్యనే జరుగుతాయనడం అతిశయోక్తి కాదు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోందంటే.. ప్రపంచం మొత్తం ఆగిపోయి మరీ ఈ మ్యాచ్ చూస్తుందని కొందరు అంటారు.
T20 World Cup | ఇప్పటి వరకూ అద్భుతంగా ఆడారు. ఒక క్రికెటర్గా చెప్తున్నా, ఈ జట్టును ఓడించడం అసంభవం. ప్రత్యర్థి ఎవరైనా సరే, ఇప్పటి వరకూ ఆడుతున్న తరహా ఆటనే ఆడండి
ఇస్లామాబాద్: హై వోల్టేజ్ మ్యాచ్ కోసం అప్పుడే వెదర్ హీటెక్కింది. అక్టోబర్ 24న జరగనున్న ఇండో-పాక్ సమరానికి ఫుల్ క్రేజీ పెరుగుతోంది. టీ20 వరల్డ్కప్లో ఇండియా తన తొలి మ్యాచ్లో పాకిస్థాన్తో ఆడను
ఇస్లామాబాద్: పాకిస్థాక్ క్రికెట్ బోర్డు కొత్త చైర్మన్గా మాజీ క్రికెటర్ రమీజ్ రాజా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక జరిగినట్లు బోర్డు ఓ లేఖలో తెలిపింది. పీసీబీ 36వ చైర్మ్ను ఎన్నుకునేందుక�