Temple Chairmans | ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ ఆలయాలకు ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత 17 నెలలకు ప్రముఖ ఆలయాలకు నూతన చైర్మన్లను నియమించారు.
అతడో కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగి.. మొక్కలంటే అతడికి ప్రాణం.. పచ్చదనమే ధ్యేయంగా వీఆర్ఏ అడుగులు వేస్తున్నాడు.. అందుకే ఇప్పటి వరకు 120 మొక్కలను దత్తత తీసుకొని నాటి సంరక్షిస్తున్నాడు. నాలుగేండ్లుగా గ్రీనరీ క
రాజన్న జోన్ డీఐజీగా కే రమేశ్ నాయుడు గురువారం కరీంనగర్ కేంద్రంలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ జోన్ ఇన్చార్జి డీఐజీగా కరీంనగర్ కమిషనర్ సత్యనారాయణ అదనపు బాధ్యతలు నిర్వహించారు