అతడో కింది స్థాయి ప్రభుత్వ ఉద్యోగి.. మొక్కలంటే అతడికి ప్రాణం.. పచ్చదనమే ధ్యేయంగా వీఆర్ఏ అడుగులు వేస్తున్నాడు.. అందుకే ఇప్పటి వరకు 120 మొక్కలను దత్తత తీసుకొని నాటి సంరక్షిస్తున్నాడు. నాలుగేండ్లుగా గ్రీనరీ క
రాజన్న జోన్ డీఐజీగా కే రమేశ్ నాయుడు గురువారం కరీంనగర్ కేంద్రంలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ జోన్ ఇన్చార్జి డీఐజీగా కరీంనగర్ కమిషనర్ సత్యనారాయణ అదనపు బాధ్యతలు నిర్వహించారు