హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా 2006 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన రమేశ్నాయుడు నియమితులయ్యారు.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.