మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10వేల వేతనం ఇవ్వాలని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్ల�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగుల పింఛన్ను తక్షణమే పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) జాతీయ కోర్ కమిటీ చైర్మన్ అందె రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దాదాపు 8 యేళ్ల క్రితం విడుదలైన దృశ్యం చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా సీక్వెల్గా రూపొందిన దృశ్యం 2 చిత్రం కూడా అతి పెద్ద విజయం సాధించింది. మలయాళంలో హిట్ అ