Sanitation Works | గ్రామాలను కాలుష్యంలేని గ్రామాలుగా తయారు చేయడమే తమ లక్ష్యమని పంచాయతీ కార్యదర్శులు తెలిపారు. రామాయంపేట మండలంలోని రాయిలాపూర్, సుతారిపల్లి, ఆర్.వెంకటాపూర్, ధర్మారం గ్రామాలలో పంచాయతీ కార్యదర్శుల�
చిరుత దాడిలో రెండు దూడలు చనిపోయిన ఘటన రామాయంపేట మండలం దంతేపల్లి శివారులో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైతు నక్కిర్తి స్వామి తెలిపిన వివరాల ప్రకారం.. తన పొలంవద్ద పశువులను కొట్టంలో కట్టేసి ఇంట�
తల్లిదండ్రులను కోల్పోయి చిన్నారులు అనాథలయ్యారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. నా అనేవారు లేక ఇద్దరు చిన్నారులు బిక్కుబిక్కుమం టూ పూరి గుడిసెలోనే నివసిస్తున్నారు. ఉన్ననాడు తింటున్నారు.. లేనినాడు ప
Leopard | మెదక్ జిల్లాలో ఓ చిరుత పులి కలకలం సృష్టించింది. రామాయంపేట మండల పరిధిలోని తొణిగండ్ల గ్రామ సమీపంలో చిరుత పులి.. బర్రెపై దాడి చేసి చంపింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.