కొండగట్టులో ఈ నెల 02 వ తేదిన జరిగిన గొడవలో ఒకరిని హత్య చేసి దృష్యం సినిమా తరహాలో ఆనవాళ్లు కనిపించకుండా ఉండేందుకు పూడ్చి వేసిన అంశం బయటకి పొక్కడంతో విచారణ చేపట్టిన మల్యాల సర్కిల్ పోలీసులు కేసు నమోదు చేసుకు
ప్రజాకవి కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కాళోజీ జయంతి సందర్భంగా శనివారం కరీంనగరంలోని 18వ డివిజన్ రేకుర్తిలోగల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్