వంశీనందిపాటి, ఈటీవీ విన్ కలయికలో రాబోతున్న మరో వినోదభరిత చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు’. ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని కలిసి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
గాంధీ సరోవర్ పేరిట తమ ఇండ్లను కూల్చొద్దని అంటూ మధు పార్క్ రిడ్జ్లోని 450 కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతుండగా.. అదే అపార్ట్మెంట్లో నివాసముండే ఆర్టిస్ట్ ఎంవీ రమణారెడ్డి మాత్రం ఆ ప్రాజెక్టును తనకు అప్ప�
కొండగట్టులో ఈ నెల 02 వ తేదిన జరిగిన గొడవలో ఒకరిని హత్య చేసి దృష్యం సినిమా తరహాలో ఆనవాళ్లు కనిపించకుండా ఉండేందుకు పూడ్చి వేసిన అంశం బయటకి పొక్కడంతో విచారణ చేపట్టిన మల్యాల సర్కిల్ పోలీసులు కేసు నమోదు చేసుకు
ప్రజాకవి కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. కాళోజీ జయంతి సందర్భంగా శనివారం కరీంనగరంలోని 18వ డివిజన్ రేకుర్తిలోగల ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్