రామగుండం నగర పాలక సంస్థలో ఆసక్తి ఉన్న మహిళలకు ఉపాధి కల్పిస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే అరుణ శ్రీ తెలిపారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం వార్డు అధికారులు, మెప్మా �
తలాపున గోదావరి నిండుకుండలా ప్రవహిస్తున్నా.. ఇక్కడి ప్రజలకు మాత్రం తాగునీటి తిప్పలు తప్పడం లేదు. అది కూడా పండగ పూట.. రెండు రోజులుగా తాగునీటి సరఫరా బంద్ కావడంతో ప్రజలు ఆగమాగం అవుతున్నారు.
Fever | చింతల రాజు (17) అనే పదో తరగతి గత మూడు రోజుల క్రితం రాజు ఆరుబయట నిద్రించగా దోమల కారణంగా మరుసటి రోజు జ్వరం బారిన పడ్డాడని, పరిస్థితి విషమంగా ఉండటంతో కరీంనగర్లోని ప్రైవేటు దవాఖానలో చేర్పించగా, మూడు రోజులుగ�