తాంబూలాలు ఇచ్చాం.. తన్నుకు చావండి’ అన్నట్టుగా ఉన్నది కేంద్ర ప్రభుత్వ వైఖరి. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాలపై కక్ష సాధించడానికి అన్ని అవకాశాలనూ వాడుకొంటున్న మోదీ సర్కారు.. పార్లమెంట్లో చేసిన చట్�
ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన ఆర్ఎఫ్సీఎల్ ‘ప్రారంభోత్సవానికి’ ప్రధాని మోదీ వస్తున్నారు! కానీ ఈ ఫ్యాక్టరీ వల్ల కలుగుతున్న కాలుష్యాన్ని కేంద్రం ఇప్పటివరకు నివారించలేదు. ఉద్యోగ నియామకాల్లో స్థానిక�
బొగ్గు పరిశ్రమను, సింగరేణి, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలంటే ప్రధాని మోదీకి నిరసన సెగ తాకాల్సిన అవసరం ఉన్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి అన్నారు.
రామగుండంలోని ఆర్ఎఫ్సీఎల్ ఎరువుల కర్మాగారాన్ని ఈ నెల 12న జాతికి అంకితం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు రానుండటంతో మోదీకి వ్యతిరేకంగా రాష్ట్రంలోని పలు కార్మిక సంఘాలు నిరసనకు పిలుపునిచ్చాయి.