సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ సమీపంలోని రంజోల్ గ్రామంలోని కబ్జాకు గురైన రామ మందిర భూమిని కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంగళవారం రంజోల్ గ్రామానికి చెందిన రామ మందిరంలో ఎవరు పూజ చేస్తారో �
అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన అయోధ్యలో భారీ చోరీ జరిగింది. రామ మందిరానికి దారితీసే భక్తిపథ్, రామ్పథ్ మార్గాల్లో ఏర్పాటు చేసిన లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ. 50 లక్షల పైమాటే. రామ మందిర న
జిన్నారం మండల వ్యాప్తంగా బుధవారం జరిగే శ్రీరామ నవమి ఉత్సవాలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. జిన్నారం, మంగంపేట, మాదారం గ్రామాల్లోని రామాలయాలతో పాటు శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహించే ఖాజీపల్లి, గడ్డపోతారం, వావిలా�
అయోధ్య అక్షింతలు కామారెడ్డి నగరానికి వచ్చిన సందర్భంగా తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్షింతల కలశాలతో పురవీధుల గుండా ఆదివారం శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వ�