నల్లగొండ : జిల్లాలోని మాడ్గులపల్లి మండలం ఇందుగుల గ్రామ పంచాయతీ ఆవాసగ్రామం మాలగూడెంలో ఆదివారం హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చింతపల్లి లక్ష్మయ్య అనే వ్యక్తికి ఐదు�
రాఖీ పండుగ 2021 | మానవీయ సంబంధాలను పటిష్టం చేసేందుకు పరస్పర సోదర భావాన్ని, స్నేహా సౌరభాలను విరజిమ్ముతూ శాంతి సౌభ్రాతృత్వాలను పరిమళింపజేసే అపురూప వేడుక రక్షాబంధనం.
కాచిగూడ, ఆగస్టు 18 : పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ గోశాల ఫెడరేషన్ నిర్వాహకులు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. రానున్న రాఖీ పండుగ సందర్భంగా అక్క, చెల్లెళ్లు ఆవుపేడతో తయారుచేసిన రాఖీలనే సోదరులకు కట్టాలన�
సిటీబ్యూరో, ఆగస్టు 18 ( నమస్తే తెలంగాణ ) : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ రానేవచ్చింది. ఈనెల 22న రాఖీ పండుగ సందర్భంగా నగరంలో రాఖీల విక్రయాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా ధూల్పేట్, కోఠి, అబ�