ప్రాణంగా ప్రేమించిన యువతి మోసం చేసిందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం నల్లగొండలో వెలుగు చూసింది. హనుమకొండ జిల్లా కాజీపేట మండ లం సోమిడికి చెందిన మంతుర్త�
నలుగురికి భద్రత కల్పించాల్సిన కానిస్టేబుల్ కట్టుకున్న భార్య పట్ల కాలయముడయ్యాడు. తనకు విడాకులు ఇవ్వడం లేదని కక్షగట్టి కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. సంచలనం సృష్టించిన ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్
సింహా ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘రావణ కళ్యాణం’ శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. జేవీ మధుకిరణ్ దర్శకుడు. హాల్సియాన్ మూవీస్, ఎం.ఎఫ్.ఎఫ్ మద్రాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంస్థలు నిర్మ�
ఇటీవలే హఠాన్మరణం చెందిన కన్నడ పవర్ స్టార్ (Sandalwood) పునీత్ రాజ్కుమార్ (Puneeth Rajkumar) నివాసానికి ప్రముఖుల తాకిడి పెరిగింది. టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan) కూడా రాజ్కుమార్ నివాసానికి వెళ్లారు.
Congress MLA: అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడటంతో ఉత్తరాఖండ్ రాజకీయ వేడి రాజుకున్నది. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి నేతల కప్పగంతులు, కుప్పిగంతులు మొదలయ్యాయి.