ఖమ్మం రూరల్ మండలంలోని పోలేపల్లిలో రాజీవ్ స్వగృహ జలజ టౌన్షిప్ ఆస్తుల కచ్చిత విలువను నిర్ణయించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ టౌన్షిప్ ఆస్తుల విలువను నిర్ణయించేందు�
జూన్ 5నుంచి 10వ తేదీ వరకు రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్షిప్ ఓపెన్ ప్లాట్లు, పాక్షిక నిర్మాణ గృహాలకు ఐదో విడుత భౌతిక వేలం నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్ల
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్కు సంబంధించిన బండ్లగూడ (నాగోల్), పోచారం(ఘట్కేసర్)లలో మిగిలిన ఫ్లాట్ల కేటాయింపులు మంగళవారం జరుగనున్నాయని హెచ్ఎండీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ సచివాలయంలో శాఖల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా గృహనిర్మాణ శాఖను రవాణా, రోడ్ల, భవనాల శాఖలో విలీనం చేశారు. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.