రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయిలున్నాయని.. వాటిని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని జాతీయ బీసీ మహాసభ అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ డిమాండ్ చేశారు.
సమస్యలు పరిషరించకుంటే మరో పోరాటానికి సిద్ధమవుతామని ఐకేపీ వీవోఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు రాజేందర్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట వీవోఏల 48 గంటల దీక్ష ముగింపు సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్య
ప్రధాని మోదీ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాడని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. కొన్నేండ్లుగా బీసీలకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతూనే ఉన్నదని పేర్క
టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్హన్మకొండ, మార్చి 26: తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగులు బాసటగా ఉంటారని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. శుక్రవారం హన్మకొండ టీఎన్జీవో భవన్లో జరిగి�