Smallest Polling Booth | రాజస్థాన్లో అతి చిన్న పోలింగ్ బూత్ను ఎన్నికల సంఘం (ఈసీ) ఏర్పాటు చేసింది. (Smallest Polling Booth) ఒకే కుటుంబానికి చెందిన 35 మంది ఉన్న ఆ మూరుమూల గ్రామంలో ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలోని బిమ్రా సమీపంలో గురువారం మరో మిగ్-21 విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ఫైలట్లు మృతిచెందారు. దీంతో మిగ్-21 విమానాల భద్రతా ప్రమాణాలపై మరోసారి ఆందోళనలు వ్యక్తం అవుతున్నా
జైపూర్: భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన మిగ్ -21 బైసన్ విమానం కూలిపోయింది. అయితే అందులోని పైలట్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. రాజస్థాన్లోని బార్మర్లో బుధవారం ఈ ఘటన జరిగింది. పైలట్ శిక్షణలో ఉండగా సాంక