శంకరపట్నం, ఏప్రిల్ 2: ప్రభుత్వ దవాఖానల్లో 15 రోజుల పాటు సెలవు దినాల్లో సైతం కరోనా వ్యాక్సినేషన్ను కొనసాగిస్తున్నట్లు హుజూరాబాద్ డిప్యూటీ డీఎంహెచ్వో జువేరియా వెల్లడించారు. 45 సంవత్సరాల వయసు దాటిన ప్రతి
వాతావరణ అనుకూల పరిస్థితులతో అన్నదాతల్లో ఆనందంధాన్యం విక్రయాలకు సన్నద్ధంహుజూరాబాద్, ఏప్రిల్ 2 : డివిజన్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. గతేడాది పంట చేతికి వచ్చే సమయంలో మబ్బులు పట్టి ఆందోళనకు గురి చేయగా, ప�
జగిత్యాల రూరల్, ఏప్రిల్ 2: నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ పథకాలు వరం లా మారాయని ఎమ్మెల్యే డ్టాకర్ సంజయ్ కుమా ర్ అన్నారు. శుక్రవారం పట్టణానికి చెందిన ఎనిమది మందికి కల్యాణలక్ష్మి , షాదీ
వేదికలతో వ్యవసాయ చైతన్యంరాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్గొల్లపల్లిలో రైతు వేదిక ప్రారంభం119 మందికి 1.19కోట్ల చెక్కుల పంపిణీగొల్లపల్లి, ఏప్రిల్ 1: తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని రాష్ట్ర �
నాగార్జునసాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు తథ్యంఎమ్మెల్సీ కవిత కోరిక మేరకు కొండగట్టుకు వచ్చామహబూబాబాద్ ఎంపీ కవితమల్యాల, ఏప్రిల్1: ఓట్ల కోసమే బీజేపీ నాయకులు గిరిజనులపై కపట ప్రేమను చూపిస్తున్నారని �
ఐదు రోజుల పాటు వేడుకలు31న ఆది దంపతుల వివాహంముస్తాబైన రాజన్న ఆలయంవేములవాడ టౌన్, మార్చి 29 : ఆది దంపతుల కల్యాణోత్సవాలకు వేములవాడ రాజన్న ఆలయం ముస్తాబైంది. కల్యాణ వేడుకలకు మండపాన్ని సిద్ధం చేశారు. ఆలయాన్ని విద
ముమ్మరంగా ఆస్తి పన్నుల వసూలుఇప్పటికే 95శాతం పూర్తిఇంటింటికీ తిరిగి సేకరణ.. ఆన్లైన్లోనూ స్వీకరణసిరిసిల్ల టౌన్, మార్చి 29: ఆస్తిపన్ను వసూళ్లలో సిరిసిల్ల మున్సిపల్ అధికారులు లక్ష్యానికి చేరువలో ఉన్నారు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోవెల్లువలా పాల ఉత్పత్తి, సేకరణపాడి పరిశ్రమలకు తెలంగాణ సర్కారు ప్రోత్సాహంపాడి ప్రగతికి రూ.18 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్ఆదిలాబాద్లో విజయ డెయిరీపాల శీతలీకరణ కేంద్రం ఆధునీ
వీణవంక, మార్చి 28: అతడు సాధారణ రైతుల్లా కాకుండా వినూత్నంగా ముందుకు ‘సాగు’తున్నాడు. తనకున్న ఆరెకరాల్లో మూడు రకాల పంటలు వేస్తున్నాడు. ఆధునిక పద్ధతులు పాటిస్తూ అధిగ దిగుబడులు సాధిస్తున్నాడు. అంతేకాకుండా సొం�