మండుటెండల్లో మత్తడి దుంకిన ఎగువమానేరు జలాశయం చరిత్రలో ఇదే మొదటిసారి మాట నిలుపుకున్న రామన్న పులకించిన మెట్ట ప్రాంతం సంబురాల్లో రైతాంగం జూన్ 21, 2019న కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్ జాతికి అంకితమివ్వ
వేములవాడ, ఏప్రిల్20: పట్టణంలో రోజురోజుకూ కరోనా విజృంభిస్తున్న తరుణంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి కట్టడికి నిర్ణయం తీసుకుందామని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి పేర్కొన్నారు. మంగళవారం ఆమె మున
ధర్మపురి/ ధర్మారం, ఏప్రిల్ 20: మంత్రి కొప్పుల ఈశ్వర్ బర్త్డే వేడుకలను ధర్మపురి నియోజకవర్గవ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు నిరాడంబరంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. కాగా, రాజ్యస
వేములవాడ టౌన్, ఏప్రిల్ 20 : వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం సీతారాముల కల్యాణం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు. చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్
పాత నేరస్తులపై నిఘా ఉంచాలినేర సమీక్షా సమావేశంలో సీపీ కమలాసన్రెడ్డిరాంనగర్, ఏప్రిల్ 17: కేసుల దర్యాప్తును నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమలాసన్రెడ్డి ఆదేశ�
క్లోరినేషన్ చేసిన నీటినే సరఫరా చేయాలిప్రతి రోజూ వార్డులను సందర్శించాలికలెక్టర్ శశాంక ఆదేశంమున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశంకార్పొరేషన్, ఏప్రిల్ 17: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో వేస�
కార్పొరేషన్, ఏప్రిల్ 16: నగరంలోని కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో సదుపాయాలు కల్పించాలని కమిషనర్ క్రాంతి ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమి�
కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలుఅన్ని స్కూళ్ల స్థితిగతులపై ఆరాఇప్పటికే పలు పాఠశాలలకు కొత్త భవనాలుమరింత బలోపేతం దిశగా అడుగులుతెలంగాణ చౌక్, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన�
పాలకుర్తి, ఏప్రిల్15: వరి కోతల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏఈవో రూప సూచించారు. పాలకుర్తి మండలం కుక్కలగూడూర్ క్లస్టర్లోని పలుగ్రామాల్లో రైతులు యాసంగి వరికోతల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వి�
కార్పొరేషన్, ఏప్రిల్ 12: నగరంలోని పారమిత విద్యా సం స్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాజెక్టు బేస్ట్ లెర్నింగ్ వై జ్ఞానిక ప్రదర్శనను నిర్వహించారు. సో మవారం చివరి విభాగం ప్రదర్శనలో 400 మంది విద్యార్థు లు ఆన్
కార్పొరేషన్, ఏఫ్రిల్ 12: నగరంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని కరీంనగర్ బల్దియా కమిషనర్ వల్లూరి క్రాంతి తెలిపారు. సోమవారం 35 వ డివిజన్తో పాలు ప్రా�
తిమ్మాపూర్/ తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 11: మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఆదివారం 115 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి ఇందు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకున్న వారు జాగ్రత్తలు పాటించాలన్నార�