వేములవాడ రూరల్, మే 4: రైల్వే లైన్ నిర్మాణంలో భూమిని కోల్పోతున్న నిర్వాసితులకు ప్రభుత్వపరంగా నష్ట పరిహారం అందజేస్తామని ఆర్డీవో శ్రీనివాస్రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేములవాడ మండలం అ
ఏడీఆర్డీవో మదన్మోహన్ n నర్సరీ, పల్లె ప్రకృతి వనాల పరిశీలన రుద్రంగి, మే 4: నర్సరీల నిర్వహణపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు డీఆర్డీవో మదన్మోహన్ పేర్కొన్నారు. మండల కేంద్రంల�
దేశానికే ఆదర్శం తెలంగాణ పథకాలుచొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్కొడిమ్యాలలో కల్యాణలక్ష్మి చెక్కులు, ముస్లింలకు దుస్తులు పంపిణీకొడిమ్యాల, మే 3: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు పని చేస్తు
సిరిసిల్ల టౌన్, మే 3: సీఎం కేసీఆర్ పేదల పెన్నిధి అని మున్సిపల్ కౌన్సిలర్ కుడిక్యాల రవికుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని 25వ వార్డుకు చెందిన కుసుమ లక్ష్మితకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.60 వేల �
రుద్రంగి, మే 2: మీణ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆపత్కాలంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఈజీఎస్ పనులను విస్తృతంగా చేపట్టింది. ఎన్నో ఇబ్బందులు పడిన కూలీలకు వేతనాలు పెంచుతూ ఉపాధి కల్పిస్తున్నది. గతంలో ప్ర�
జగిత్యాల రూరల్, మే 2: ‘ఎన్నిక ఏదై నా టీఆర్ఎస్దే విజయం..ఈ విషయం నాగర్జున సాగర్ ఎన్నికల్లో నిరూపితమైం ది’ అంటూ ఎమ్మెల్యే సం జయ్కుమార్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు బ్యాలెట
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్మల్యాలలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ మల్యాల, మే1: కరోనాతో యావత్ ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుదేలయ్యాయని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న
చందుర్తి, మే 1: సివిల్ సర్వీసెస్ అధికారులు శిక్షణలో భాగంగా మారుమూల గ్రామమైన మూడపల్లిలో మార్చి చివరి వారంలో ఏడు రోజుల పాటు బస చేసి, పలు అంశాలపై అధ్యయనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథక�
జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణకలెక్టర్తో కలిసి వ్యాన్ సేవలు ప్రారంభంసిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 30: జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వ్యాక్సిన్ సరఫరా ఇకనుంచి సులభతరం కానున్�
ధర్మారం, ఏప్రిల్ 28: రైతాంగానికి మేలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ తెలిపారు. మండలంలో బుధవారం ఆమె పర్యటించి నందిమేడారం సింగిల్
కరోనాపై అపోహలు వద్దువ్యాక్సిన్ వేయించుకున్నా నిబంధనలు పాటించాలిమెరుగైన చికిత్స అందిస్తున్నాం విద్యానగర్, ఏప్రిల్ 28: కరోనా విషయంలో ప్రజలు అపోహలను నమ్మి ఆందోళన చెందుతున్నారని, అనవసరంగా భయపడి ప్రాణాల