కరోనా బాధిత తల్లిదండ్రుల పిల్లల కోసం ట్రాన్సిట్ హోమ్స్ 18ఏళ్లలోపు బాలబాలికల సంరక్షణపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక శ్రద్ధ పేరెంట్స్కు పాజిటివ్ వస్తే కోలుకునే వరకు చూసుకునే బాధ్యత ఉమ్మడి జిల్లాలో ఆరు వ�
రక్షణ చర్యలు చేపట్టాకే ఆర్ఎఫ్సీఎల్ను ప్రారంభించాలిఇక్కడి పరిణామాలను సీఎం దృష్టికి తీసుకవెళ్తాఎమ్మెల్యే కోరుకంటి చందర్ఫర్టిలైజర్సిటీ, మే 20: రామగుండం ప్రజల ఆరోగ్యాలే తమకు ముఖ్యమని, అమ్మోనియా లీక్�
అత్యవసరమైతేనే బయటకు రండిస్వీయ నియంత్రణ పాటించండిప్రజలకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు విజ్ఞప్తిమెట్పల్లి, మే 20 : ‘కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టే వరకు అత్యవసరమైతేనే ప్రజలు రోడ్లపైకి రావాలి.. అ�
పల్లె ప్రగతి నిధులతో రూపురేఖలు మారిన మారుమూల గ్రామంపల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం పూర్తికాల్వశ్రీరాంపూర్, మే 19:ఒకప్పుడు నక్సల్స్ ప్రభావిత గ్రామమైన కిష్టంపేట అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. ఉమ్మడి వరంగల
రూ. 2.39 కోట్ల విలువైన ధాన్యం కొనుగోళ్లు155 మంది రైతులకు రూ. 1,60,98,598 చెల్లింపుధర్మారం, మే 19: ధర్మారం మండలం నర్సింహులపల్లిలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముగిశాయి. మండలం మొత్తం మీద ఈగ్రామంలో కొనుగోళ్లు ముగిసి ప్రథమస్థ�
అత్యధిక పోషక విలువలతో దీర్ఘకాల రోగులకు మేలురైతులకు అధిక లాభాలుకిలో రూ. 250-300 పలుకుతున్న బీపీటీ-2841 రైస్ప్రయోగాత్మక సాగులో లింగాపూర్ రైతు సక్సెస్శంకరపట్నం, మే 18: నల్లని బియ్యాన్నిచ్చే బీపీటీ-2841 రకం బహుళ ప్ర
12వ డివిజన్లో భరోసా యాత్రఎమ్మెల్యే కోరుకంటి చందర్గోదావరిఖని, మే 18: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణకు ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగుతున్నారని, మంత్రి కేటీఆర్ నేతృత్వంలో కొవిడ్
మిల్లులకు తరలింపురైతుల ఖాతాల్లో డబ్బులుధర్మారం, మే17: మండలంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు సాగుతుండగా, రైతులు
కరోనా కట్టడి కోసం వలంటీర్ల నియామకానికి పోలీసుశాఖ చర్యలురాంనగర్, మే 17;కరోనా కట్టడిలో భాగస్వాములవ్వాలని ఉందా..? మీ వంతు బాధ్యత నిర్వర్తించాలని అనుకుంటున్నారా..? మీలాంటి వారి కోసం పోలీసుశాఖ ఆహ్వానం పలుకుతు�
ఆపదలో ఆపన్నహస్తంపెద్దపల్లి జిల్లా దవాఖానలో నిత్యాన్నదానంసొంత డబ్బులతో మూడేండ్లుగా నిరంతరం సేవలుపెద్దపల్లిటౌన్, మే 16: రోగులకు సరైన వైద్యంతోపాటు పోషకాహారం అందితేనే జబ్బు నుంచి త్వరగా కోలుకుంటారు. పెద్
ధర్మారం,మే16: కరోనా బాధితులకు దాతల సహాయం కొనసాగుతున్నది. ఇంటి వద్దకే ఆహా రం అందుతున్నది. ధర్మారం మండలం నర్సింహులపల్లి టీఆర్ఎస్వై గ్రామ శాఖ అధ్యక్షుడు పంబాల మధూకర్ కరోనా బాధితులకు భోజనం అందిస్తున్నాడు.
కోరుట్ల, మే 15: పట్టణంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ప్రత్యేక చొరవ చూపారు. స్థానిక ప్రభుత్వ బాలిక
విపత్తు వేళ.. సంస్థల ఆపన్నహస్తంకరోనా బాధితులకు దాతల సాయంఇండ్ల వద్దకే పోషకాహారంమంథని టౌన్, మే 14: కరోనా పాజిటివ్తో సరుకులు తెచ్చుకోలేక.. వంట చేసుకోలేక ఇబ్బం ది పడుతున్న వారికి పలు సంస్థలు, యువత మేమున్నామంట
మూడోరోజూ పకడ్బందీగా లాక్డౌన్నగరమంతా నిశ్శబ్ధ వాతావరణంరహదారులు నిర్మానుష్యంకొనసాగిన పోలీసు తనిఖీలుకార్పొరేషన్, మే 14 :నగరవ్యాప్తంగా మూడోరోజూ లాక్డౌన్ పకడ్బందీగా సాగింది. సడలింపు వేళల్లో ముస్లింల
అన్నదాత చెంతకే కొనుగోలు కేంద్రాలునిర్వహణకు కోట్లాది నిధులుసెంటర్లలో మౌలిక వసతులుకరీంనగర్, మే 13 (నమస్తే తెలంగాణ): రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నది. కరోనా విపత్కర వేళ, ఆర్థ