రక్షణ కౌలుదారు హక్కు చట్టం (38 ఈ)లో భాగంగా వారసత్వం కింద సర్వే నంబర్లోని 376లో సంక్రమించిన 41 ఎకరాల భూమిని రజక కులస్తుల సమిష్టి నిర్ణయంతోనే ఓ కంపెనీకి విక్రయించిన మాట వాస్తవమేనని రజక కులస్తులు గడసంతల వెంకటేశ
కుల వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం కేసిఆర్ కృషి చేస్తున్నారని, కుల వృత్తులకు జీవం పోసింది ఆయనేనని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
సూర్యాపేట : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రజక, నాయీ బ్రాహ్మణ కుల వృత్తిదారులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకంలో భాగంగా సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో 161 మంది రజక, నాయీ బ్రాహ్మణ లబ�
మంత్రి గంగుల | రాష్ట్రంలోని రజక, నాయీ బ్రహ్మణ సంఘాలతో మంత్రి గంగుల కమలాకర్ తన కార్యాలయంలో సమావేశమయ్యారు. 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం
తెలంగాణ రాష్ర్టావతరణ తర్వాత సబ్బండ వర్గాల అభ్యున్నతికి రాష్ట్రప్రభుత్వం విశేషకృషి చేస్తున్నది. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన తెలంగాణ ఉద్యమంలోని ఆకాంక్షలన్నీ నేడు నెరవేరుతున్నాయి. దీనికి తోడుగా త
250 యూనిట్ల ఉచిత విద్యుత్తుపై సమాలోచనహైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): సెలూన్లు, లాండ్రీలు, దోబీ ఘాట్లకు ఉచితంగా 250 యూనిట్ల విద్యుత్తును అందించే విధానాన్ని సరళీకరించాలని నాయీబ్రాహ్మణ, రజక సంఘాల నుంచి ప్ర�
హుజూరాబాద్ మండల రజక సంఘం తీర్మానంహుజూరాబాద్, జూన్ 6: ఎప్పుడూ టీఆర్ఎస్ వెంటే ఉంటామని కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల రజక సంఘం ప్రకటించింది. నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైతే టీఆర్ఎస్ అభ్యర్థ�