గద్వాల రైల్వే స్టేషన్ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గద్వాల రైల్వేస్టేషన్ పనులు పూర్తి చేసి శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
‘నువ్వెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు’ అన్నారో కవి. భారతీయ రైళ్లు నిజంగానే దీనిని సార్థకం చేసుకున్నాయి. అయితే, రైలు మాత్రమే కాదు.. రైల్వే ప్రాజెక్టులు కూడా లేటేనని తాజాగా వెల్లడైంది. మౌలిక సదుపాయాల రంగంలో
Minister Harish rao review on Manoharabad - kothapalli railway works | మనోహరాబాద్ - కొత్తపల్లి రైల్వే పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావును అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులను
Traffic Restrictions | సికింద్రాబాద్ - ఫలక్నుమా - శివరాంపల్లి రైల్వేలైన్ రాజేంద్రనగర్ శాస్త్రిపురం వద్ద త్వరలోనే జీహెచ్ఎంసీ అధికారులు ఆర్ఓబీ పనులను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 1 నుంచి వచ్చే ఏడాది ఏప్
తాండూరు రూరల్ : వచ్చే మార్చి నాటిని టీ కాస్ పనులు పూర్తి చేస్తామని దక్షణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అన్నారు. శుక్రవారం తాండూరులోని రైల్వేస్టేషన్తో పాటు సీసీఐ రైల్వే ట్రాక్ను పరిశీలించారు. ఈ సందర్�
బోధన్ రైల్వేగేట్ | బోధన్ పట్టణంలోని బోధన్- రద్రూర్ వెళ్లే రహదారిలో ఉన్న రైల్వేగేట్ను ఈనెల 30 నుంచి మూసివేస్తున్నట్లు రైల్వేశాఖ ఏడీఈ నాగభూషణం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను బోధన్ ఆర్డీవో,