ఖమ్మం నుంచి కొత్తగూడెం వచ్చే ప్రధాన మార్గంలోని సుజాతనగర్ మండలం వేపలగడ్డ వద్ద సింగరేణి యాజమాన్యం, ఆర్అండ్బీశాఖ సంయుక్తాధ్వర్యంలో రూ.45 కోట్ల వ్యయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నాయి.
తీవ్ర విషాదాన్ని నింపిన ఒడిశా రైలు ప్రమాద ఘటనలో తొలి అరెస్టు జరిగింది. రైల్వేకు చెందిన ముగ్గురు ఉద్యోగులను సీబీఐ అరెస్టు చేసింది. అరెస్టు అయిన వారిలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ (సిగ్నల్) అరుణ్కుమార్
Viral News | సాధారణంగా రైలు ఎక్కే సమయంలో, ప్రయాణ సమయంలో నగలో, డబ్బులు పోయాయని ఫిర్యాదు చేసిన సంఘటనలున్నాయి. కానీ, ఓ వ్యక్తి విచిత్రంగా రైలు ఎక్కుతున్న సమయంలో చెప్పు ఎక్కడో పడిపోయిందని, వెతికి ఇవ్వాలంటూ అధికారులక�