ఖమ్మం నుంచి కొత్తగూడెం వచ్చే ప్రధాన మార్గంలోని సుజాతనగర్ మండలం వేపలగడ్డ వద్ద సింగరేణి యాజమాన్యం, ఆర్అండ్బీశాఖ సంయుక్తాధ్వర్యంలో రూ.45 కోట్ల వ్యయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తున్నాయి.
మండల కేంద్రంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జిపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 13 మంది కూలీలకు తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
తెలంగాణలో ఆర్వోబీల ఏర్పాటుపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వివక్ష రూ.128 కోట్ల సొంత నిధులతో నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పూర్తి కావస్తున్న కాజీపేట, హంటర్ రోడ్డు రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం వరంగల్, �