తెలంగాణలో రైల్ కోచ్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్విట్జర్లాండ్ సంస్థ ‘స్టాడ్లర్ రైల్' ముందుకొచ్చింది. రెండేండ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఆ కంపె�
కేంద్రప్రభుత్వం అంతులేని వివక్ష చూపినా.. రాష్ట్ర అభివృద్ధి పరుగులకు అడ్డుపుల్లలేసి ఆపాలని ప్రయత్నిస్తున్నా.. తెలంగాణ ప్రభ ఏమాత్రం మసకబారటంలేదు. ప్రపంచ పారిశ్రామికరంగానికి సరికొత్త డెస్టినేషన్గా అవత�
ప్రపంచ ప్రఖ్యాత పరిశ్రమలు, దిగ్గజ కంపెనీలకు నెలవైన తెలంగాణ రాష్ట్రం త్వరలోనే రైల్ కోచ్ల తయారీ, ఎగుమతికి కేంద్రం కానున్నది. రంగారెడ్డి జిల్లా కొండకల్ వద్ద మేధా సర్వో సంస్థ ఏర్పాటుచేస్తున్న రైల్ కోచ్�
రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై బీజేపీ ద్వంద్వవైఖరి కాజీపేటలో ప్లాంటుపై కేంద్రం రెండుసార్లు మోసం విభజన చట్టంలో హామీ ఇచ్చినా మొండిచెయ్యి ఎన్నికల వేళ మహారాష్ట్రకు ఫ్యాక్టరీ మంజూరు రికార్డు సమయంలో నిధులు.. పనుల
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించి తెలంగాణలో తిరగండి ఏ మొహం పెట్టుకొని జనం మధ్యకు వస్తున్నారు? దొడ్డు వడ్లు కొనబోమని రైతుల్ని ముంచిన కేంద్రం బీజేపీపై మంత్రి ఎర్రబెల్లి, చీఫ్విప్ దాస్యం, ఎమ్మెల్సీ పోచంపల్�