మండలంలోని డి.కొత్తపల్లి గ్రామ స్టేజీ సమీపంలో పేదల కోసం గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు ఇవ్వాలని లబ్ధిదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తాసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన తెల�
అది ప్రభుత్వ స్థలం. మొన్నటిదాకా గుట్టబోరు ప్రాంతం. చెట్లు, పుట్టలతో అధ్వానంగా కనిపించే ఏరియా. అయితే, ఆ జాగను ప్రభుత్వ కార్యాలయాల కోసం ఇవ్వాలని అధికారులు కొద్దిరోజుల క్రితమే చదును చేసే పనులకు శ్రీకారం చుట�
సూర్యాపేట ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలో 25 ఏండ్ల క్రితం కొందరు కూలీలు గుడిసెలు వేసుకొని సుందరయ్య కాలనీగా పేరు పెట్టుకొని జీవనం సాగించేవారు. వారికి కనీస సౌకర్యాలు లేకుండే. ఇండ్ల పట్టాలివ్వాలని నాటి సమైక