అభ్యర్థుల రెండో జాబితా విడుదలకు కాంగ్రెస్ భయపడుతున్నదా? జాబితా విడుదల అనంతరం జరగబోయే అసంతృప్తుల అల్లర్లపై ఆందోళన చెందుతున్నదా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ: దేశంలో కేవలం కరోనా వల్లనే సంక్షోభం రాలేదు అని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సంక్షోభం వచ్చినట్లు రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్లో స్�
హైదరాబాద్: కరోనా వైరస్ టీకాలను దేశ ప్రజలందరికీ ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్లో ఓ వీడియోను పోస్టు చేశారు. కరోనా టీకా దేశానికి అవసరం అని, సురక్ష�