ముంబై: జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత క్రికెట్ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. శ్రీలంకతో సిరీస్లో భారత జట్టుకు ద్రవిడ్ కోచ్గా వ్యవహరిస్తాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ధ�
న్యూఢిల్లీ: భారత-ఎ జట్టుకు కోచ్గా ఉన్నప్పుడు జట్టులో ప్రతి క్రికెటర్కు ఆడే అవకాశాన్ని ఇచ్చేవాడిని అని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. జట్టుకు ఎంపికైన తర్వాత మ్యాచ్ ఆడకుండా బెంచ�
న్యూఢిల్లీ: న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్తో పాటు ఆతిథ్య ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్కు చేరుకుంది. ఇదే సమయం�
శ్రీలంక పర్యటనకు హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ వరుస వికెట్లు కోల్పోతున్న సమయంలో క్రీజులో అడ్డుగోడలా నిలిచిన ఆపద్బాంధవుడు. వికెట్ల వెనుక అనుభవం అవసరమైనప్పుడు చేతులకు గ్లౌజ్లు తొడుక్కున్న త్యాగశీలి. �
టీమిండియా| వచ్చే నెలలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు కోచ్గా మాజీ కెప్టెన్, నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చైర్మన్ రాహుల్ ద్రవిడ్ వ్యవహరించనున్నాడు. జూలైలో భారత క్రికెట్ జట్టు శ్రీలం
సిడ్నీ: మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కృషి వల్లే టీమ్ఇండియా ఈ స్థాయికి చేరుకుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్ చాపెల్ అన్నాడు. యువ క్రికెటర్లకు తర్ఫీదునిచ్చే విషయంలో ఆస్ట్రేలియా గతంలో అవలంభించ
ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు సుమారు మూడు నెలల పాటు ఇంగ్లాండ్లోనే ఉండనుంది. ఈ జట్టుతో పాటే హెడ్కోచ్ �
న్యూఢిల్లీ: ఎంత ఒత్తిడి ఉన్నా ఎంతో ప్రశాంతంగా ఉండే భారత దిగ్గజం, ది వాల్ రాహుల్ ద్రవిడ్ ఓ దశలో మహేంద్ర సింగ్ ధోనీపై ఆగ్రహం వ్యక్తం చేశాడట. ఈ విషయాన్ని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చెప్ప