ఎన్సీడీ ప్రోగ్రాం వల్ల తమపై అదనపు భారం పడుతుందని, అయినప్పటికీ గతంలో ఉన్నతాధికారుల సూచనలమేరకు చేశామని, కానీ ఇప్పుడు తమపై భారం పెరిగి అనేక ఇబ్బందులకు గురౌతున్నామని ఆ పని భారం నుంచి తప్పించాలని ఏఎన్ఎంలు ప
పెద్దపల్లి మండలంలోని రాగినేడులో ఉన్న శివాలయం మహా శివరాత్రి (Maha Shivaratri) వేడుకలకు ముస్తాబయింది. మంగళవారం నుంచి రెండు రోజులపాటు ఉత్సవాలు జరుగనున్నాయి. రాగినేడుకు చెందిన పోతురాజుల భూమయ్య అనే రైతు వ్యవసాయ భూమిల�
పెద్దపల్లి మం డలం రాగినేడులో వెలిసిన స్వయంభూ శివలింగం వద్ద నిర్మించిన శ్రీ నాగలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీ పంచాయతన విగ్రహ ప్రతిష్ఠాపనమహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ధార్మికచింతనకు, దేవాలయాల అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతతకు ఇది మరో నిదర్శనం. మారుమూల ప్రాంతం పెద్దపల్లి జిల్లా రాగినేడు గ్రామంలో అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఆలయం 20 గ్రామాల ప్రజల ఆక