కౌమారంలోనే అర్థగౌరవ కవితాగరిమ: భారవి కౌమార దశ నుంచే అర్థవంత శ్లోకాలు రాస్తూ పండిత ప్రశంసలు పొందుతుండేవాడు. భారవి తండ్రి మాత్రం చిన్నవాడైన తన కొడుకు రాసే కవిత్వం మెచ్చుకోదగినది కాదనీ పండితులకు చెప్పడంత�
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్ స్వీకర్త, మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సి.నారాయణరెడ్డి సాహిత్యం, జ్ఞాపకా లు, అనువాదాలతో ఒకరోజు సాహితీ సమ్మేళనాన్ని హైదరాబాద్లోని దర్బార్ హాల్, వీరనారి చాకలి ఐలమ్
వాక్కు నా దైవం శబ్దం నా దైవం’.ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆచార్య సి.నారాయణ రెడ్డిని ‘మీరు ఆస్తికులా?’ అని అడిగిన ప్రశ్నకు వారు ఇచ్చిన సమాధానం ఇది! నిజమే! సి.నారాయణ రెడ్డి వాక్కును,శబ్దాన్ని ఎంతగానో ఆరాధించా�
కవి అనే మాటకు పర్యాయపదంగా నిలిచినవాడు కాళిదాసు. కవికుల గురువుగా, కవి యువరాజుగా పిలువబడే కాళిదాసు మరువలేని అత్యద్భుత కవిత్వాన్నీ, నాటకాలనూ సృష్టించడమే ఇందుకు కారణం. కవి కాళిదాసు గొప్పదనం గురించి ఒక శ్లోక
ఆటపాటల పదకొండేళ్ల బాల్యాన్ని దాటి
సంక్లిష్టమైన బాల్య, తరుణాల
జుగల్ బందీ కచేరీ అయిన
పన్నెండేళ్లనూ దాటేసి
నన్ను నే నర్థం చేసుకుంటూ
నా జీవనగీతాన్ని శృతి చేసుకుంటున్నప్పుడు
దూరాల నుంచి విచ్చేసిన నీవు
మ�