ఈ ఏడాది హజ్ యాత్రకు డ్రా పద్ధతిలో 5,278 మం దిని ఎంపికచేసినట్టు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మ హ్మద్ సలీం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షఫీయుల్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఆ యువకుడికి లాటరీ రూపంలో జాక్పాట్ తగిలింది. ఏకంగా రూ.33 కోట్ల లాటరీ గెలుచుకున్నాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన యువకుడు ఓగుల అజయ్ని ఈ అదృష్టం �
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర సర్కారు కృషి చేస్తున్నది. ఇందులో వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను చేపట్టింది. ఖర్చుకు వెనుకాడకుండా లబ్ధిదారులకు నాణ�
తెలంగాణ ప్రభుత్వం కేజీ టూ పీజీ విద్యలో భాగంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి నోటిఫిక�